
హ్యాండ్బాల్ కోచ్గా సాయి
ఆసిఫాబాద్రూరల్: జాతీయస్థాయి సౌత్ జోన్ హ్యాండ్బాల్ పో టీలకు తెలంగాణ రాష్ట్ర జట్టు కోచ్గా జి.సాయి ఎంపికయ్యారని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మ డి జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు తమిళనాడులో జరిగే హెచ్ఎఫ్ఐ 40 సౌత్ జోన్ జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు సాయి కోచ్గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాగా, సాయి ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నారు.