సాయి మందిరంలో ‘అక్షయపాత్ర’ విగ్రహం | - | Sakshi
Sakshi News home page

సాయి మందిరంలో ‘అక్షయపాత్ర’ విగ్రహం

Feb 17 2026 7:28 AM | Updated on Feb 17 2026 7:28 AM

సాయి మందిరంలో ‘అక్షయపాత్ర’ విగ్రహం

సాయి మందిరంలో ‘అక్షయపాత్ర’ విగ్రహం

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమం గాంధీచౌక్‌లోని షిర్డీ సాయి మందిరం వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అక్షయపాత్ర విగ్రహాన్ని షిర్డీ సంస్థాన్‌ సీఈఓ గోరక్ష ఘడిల్టర్‌ బాబా ఆవిష్కరించారు. మందిరం చైర్మన్‌ డాక్టర్‌ వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల చైర్మన్లను సన్మానించడమే బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండా వీరేంద్రదాస్‌, రేణుక, మల్లయ్య, అర్వపల్లి నిరంజన్‌, పీవీడీ.ప్రసాద్‌, కురువెల్ల జగన్మోహన్‌రావు, డాక్టర్‌ వేములపల్లి నరేష్‌, శ్రీనివాసరావు, నగేష్‌, గన్నవరపు నాగేశ్వరరావు, ఎం.శ్రీధర్‌, కె.శ్రీనివాస్‌, శీలం హన్మంతరావు, బోనగిరి ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement