కరీంనగర్
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
వేములవాడ: రాజన్న గుడి విస్తరణ, అభివృద్ధి పనులతో ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తులు రాజన్న ప్రధాన గుడి ఎదుటనే మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


