22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు

Sep 19 2025 2:11 AM | Updated on Sep 19 2025 2:11 AM

22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు

22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు

● 30న మహాసరస్వతీ పూజ ● అక్టోబర్‌ 1న తెప్పోత్సవం

● 30న మహాసరస్వతీ పూజ ● అక్టోబర్‌ 1న తెప్పోత్సవం

వేములవాడ: రాజన్న ఆలయంలో ఏటా జరిగే శ్రీదేవీ నవరాత్రోత్సవాలు ఈ ఏడాది 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు దర్శనం, వసతి, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉత్సవాల ప్రత్యేకత

ఈ ఉత్సవాలు రాజన్న ఆలయంలో అత్యంత ప్రాధాన్యం కలిగినవి. నిత్యం విభిన్నమైన వాహనసేవలు భక్తులను ఆధ్యాత్మిక భక్తి ప్రవాహంలో ముంచెత్తుతాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ వేడుకల్లో హాజరయ్యేందుకు వేములవాడకు తరలివస్తారు. ఈనెల 29న ఉదయం 9.30 గంటలకు నక్షత్ర పుస్తకరూపిణి మహాసరస్వతీ పూజ, 30న రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్ధని అమ్మవారికి మహాపూజ, అక్టోబర్‌ 1న రాత్రి 8.15 గంటలకు పూర్ణాహుతి, బలిహరణం, స్వామి వారి ధర్మగుండంలో తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, అంబారీసేవ, శమీపూజలు నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement