జీవో నంబర్–25ను సవరించాలి
సాక్షి నెట్వర్క్:జీవో నంబర్–25ను వెంటనే సవరించాలని సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా ఎంఈవోలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జీవో– 25ను సవరించిన తర్వాతనే రేషనలైజేషన్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఐదు డీఏలు ప్రకటించి, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.
పెద్దకొడప్గల్లోని ప్రాథమిక పాఠశాలలో
నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
దేవునిపల్లి కాంప్లెక్స్లో ..
జీవో నంబర్–25ను సవరించాలి


