పర్యాటక అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధికి కృషి

Nov 22 2025 7:24 AM | Updated on Nov 22 2025 7:24 AM

పర్యాటక అభివృద్ధికి కృషి

పర్యాటక అభివృద్ధికి కృషి

జిల్లా అటవీ అధికారి నవీన్‌ రెడ్డి

రేగొండ: పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని జిల్లా అటవీ అధికారి నవీన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారు పాండవుల గుట్టలను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్వోలు నరేష్‌, చంద్రమౌళి, ఎఫ్‌ఎస్‌ఓ గౌతమి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement