పచ్చాపల పండుగ | - | Sakshi
Sakshi News home page

పచ్చాపల పండుగ

Jun 9 2025 7:03 AM | Updated on Jun 9 2025 7:03 AM

పచ్చా

పచ్చాపల పండుగ

చేపల మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేస్తున్న పట్టణవాసులు

పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో చేపల విక్రయాలు

గణపురం: చేపల మార్కెట్‌ వద్ద కొనుగోలుదారులు

మృగశిర కార్తె ప్రారంభం నేపథ్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని చేపల మార్కెట్‌, పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, ఫారెస్ట్‌ కార్యాలయం, సుభాష్‌కాలనీ రోడ్డులో చేపల అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు చేపల అమ్మకాలు చేపట్టారు. చేపలను కొనేందుకు పట్టణ వాసులు ఉదయం నుంచే బారులుదీరారు. కొర్రమీను, రవులు, జెల్లలు, చందమామలు, పచ్చి రొయ్యలు ఎక్కువగా అమ్ముడు పోగా రకాలను బట్టి కిలోకు రూ.300 నుంచి రూ.500 ధర పలికాయి. – భూపాలపల్లి అర్బన్‌

పచ్చాపల పండుగ 1
1/2

పచ్చాపల పండుగ

పచ్చాపల పండుగ 2
2/2

పచ్చాపల పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement