నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు

Oct 19 2025 6:21 AM | Updated on Oct 19 2025 6:21 AM

నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు

నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు

సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి

జనగామరూరల్‌: నిబంధనల పేరుతో అధికారులు, రైస్‌ మిల్లర్స్‌ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ మార్కెట్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ బృందంతో శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పాటు అధిక వర్షాలతో పంట దిగుబడి తక్కువగా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బొట్ల శేఖర్‌, బోడ నరేందర్‌, భూక్య చందునాయక్‌, నాయకులు మంగ బీరయ్య, నాగరాజు, అజ్మీర సురేష్‌నాయక్‌, బీదని శ్రీను, సిలువేరు ఉపేందర్‌, బిర్రు విష్ణు, రామచంద్రం, కనకచారితో పాటు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement