బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Oct 1 2025 10:05 AM | Updated on Oct 1 2025 10:05 AM

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

బంగారం కొనుగోలు వినియోగదారులు

ప్రస్తుతం జనగామ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,100ల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,12,300లు పలుకుతోంది. వెండి ధరలు కూడా అంతే వేగంగా పెరిగి కిలోకు రూ.1,50,000లకు చేరుకుంది. గడిచిన ఆరు నెలలతో పోలిస్తే ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగినట్లుగా గణాంకాలు చెబుతు న్నాయి. 2024 దసరా సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.78 వేలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.72వేలు మాత్రమే పలికింది. వెండి కిలో రూ.94 వేల వరకు ధర పలుకగా, ఏడాదిలోపే 10 గ్రాముల బం గారం రూ.44వేలు, వెండి కిలో రూ.56 వేల వరకు పెరగడం గమనార్హం.

రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement