44.0/30.0
7
గరిష్టం/కనిష్టం
తల్లికి బోనం.. తరించిన భక్తజనం
వేములవాడ: భీమన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది.
అంజన్నకు ప్రముఖుల పూజలు
మల్యాల: కొండగట్టు అంజన్నను సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్రావు, డీఆర్డీవో పీడీ రఘువరణ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026


