ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి

Oct 15 2025 6:36 AM | Updated on Oct 15 2025 6:36 AM

ఆయిల్

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు నరసాపురం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తణుకుకు చెందిన ముగ్గురు యువకులు పేరుపాలెం బీచ్‌కు వెళ్లడానికి బుల్లెట్‌ వాహనంపై బయలుదేరారు. పాలకొల్లు నరసాపురం రోడ్డులో టిడ్కో గృహాల సముదాయం ఎదురుగా వచ్చేసరికి నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఈ ద్విచక్ర వాహన్నాఇ ఢీకొట్టడంతో కొల్లి మహేష్‌రాజు (18) అక్కడికక్కడే మృతి చెందాడు. కూచి శరణ్‌శర్మ, సాయి గణేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సాయి గణేష్‌ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి 
1
1/1

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement