
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కోటగిరి సందీప్ (నూజివీడు), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా గాదిరాజు వెంకట కిషోర్ మణికంఠ వర్మ (కిట్టు) (కై కలూరు), మద్దుల రాజు (ఉంగుటూరు)ను నియమించారు. రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా ఆచంట యశ్వంత్ చౌదరి (దెందులూరు), దాలి వెంకటేష్ (ఏలూరు), కామెళ్ల ఉదయభాస్కర్ రాజు (ఉంగుటూరు)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వలంటీర్స్ వింగ్ కార్యదర్శిగా మట్టా ప్రవీణ్ (దెందులూరు), రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శిగా లూటుకుర్తి సుభాష్ (ఏ లూరు), రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సె క్రటరీగా నెక్కాటి వెంకటేష్ (ఉంగు టూరు), రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఘంటా మోహనరావు (జీఎంఆర్) (ఏలూరు), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ముగుడురు సూర్యనారాయణ (దెందులూరు)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు