యువకుడిపై టీడీపీ నాయకుల దాష్టీకం

TDP Leaders Poured Petrol On The Young Man  - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: మైదుకూరు మండలం వనిపెంటలో టీడీపీ నాయకులు దాష్టీకం ప్రదర్శించారు. మద్యం అమ్మకాల్లో మోసం చేశాడని నాని అనే యువకుడిని కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించే యత్నం చేశారు. ఆ యువకుడికి తీవ్రగాయాలు కావడంతో కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..
సాక్షి ఎఫెక్ట్‌: పల్లా ఆక్రమణలకు చెక్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top