కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి

Oct 17 2025 5:58 AM | Updated on Oct 17 2025 5:58 AM

కనీస అభ్యసన  సామర్థ్యాలను పెంపొందించాలి

కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి

తవణంపల్లె : విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర ఆదేశించారు. గురువారం మండలంలోని తొడత్తర హైస్కూల్‌, తొడత్తర మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. తొడత్తర మోడల్‌ స్కూల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. డిప్యూటీఈఓతో పాటు తవణంపల్లె ఎంఈఓలు హేమలత, మోహన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement