న్యాయం చేయండి సారూ! | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి సారూ!

Oct 14 2025 6:59 AM | Updated on Oct 14 2025 6:59 AM

న్యాయం చేయండి సారూ!

న్యాయం చేయండి సారూ!

● కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ ప్రాంతాల నుంచి క్యూ కట్టిన జనం ● సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకోలు ● 364 అర్జీల నమోదు

తమ సమస్యలను పరిష్కరించండి సారూ..!

అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన

అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందజేశారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, డీఆర్‌వో మోహన్‌కుమార్‌ ఇతర

అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 364 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్‌ ఏవో వాసుదేవన్‌ వెల్లడించారు.

– చిత్తూరు కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement