ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు..22,950 మార్కు వద్దే నిఫ్టీ | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు..22,950 మార్కు వద్దే నిఫ్టీ

May 24 2024 3:31 PM | Updated on May 24 2024 3:32 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు నష్టోపోయి 22,950 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 49 పాయింట్లు దిగజారి 75,365 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి

ఐటీసీ, ఎం అండ్‌ ఎం, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement