
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,529 వద్దకు చేరింది. సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టైటాన్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
నెస్లే, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎల్, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)