
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 22,210 వద్దకు చేరింది. సెన్సెక్స్ 66 పాయింట్లు దిగజారి 73,038 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్, భారతీఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, విప్రో, ఎస్బీఐ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతీసుజుకీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)