వారి త్యాగం ఎప్పటీకీ గుర్తుండిపోతుంది: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On The Occasion Of Vijay Diwas | Sakshi
Sakshi News home page

Vijay Diwas: వారి త్యాగం ఎప్పటీకీ గుర్తుండిపోతుంది: వైఎస్‌ జగన్‌

Jul 26 2025 2:37 PM | Updated on Jul 26 2025 4:15 PM

Ys Jagan Tweet On The Occasion Of Vijay Diwas

సాక్షి, తాడేపల్లి: విజయ్‌ దివాస్ సందర్భంగా మన సైనికుల పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘కార్గిల్ యుద్ధంలో మన సైనికులు అత్యుత్తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

మన సైనికుల ధైర్యం, అచంచలమైన దేశభక్తి దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్న వైఎస్‌ జగన్‌.. దేశ సేవలో పాల్గొంటున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Ys Jagan: వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement