విడదల రజిని, బ్రహ్మనాయుడికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Console Vidala Rajini And Other YSRCP Leaders | Sakshi
Sakshi News home page

విడదల రజిని, బ్రహ్మనాయుడికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Feb 1 2026 4:45 PM | Updated on Feb 1 2026 4:53 PM

YS Jagan Console Vidala Rajini And Other YSRCP Leaders

సాక్షి, తాడేపల్లి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ నేతలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులతో ఆదివారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 

‘‘రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోంది. చంద్రబాబు ఆటవిక పాలన చేస్తున్నారు. శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు. ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేయిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ అండగా ఉంటుంది’’ అని ఆ ఇద్దరు నేతలకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement