లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం | For The Welfare Of World TTD Conducts Akhanda Parayanam | Sakshi
Sakshi News home page

లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం

Nov 3 2020 11:57 AM | Updated on Nov 3 2020 12:50 PM

For The Welfare Of  World TTD Conducts Akhanda Parayanam - Sakshi

సాక్షి, తిరుప‌తి :  లోక కళ్యాణార్థం 180 రోజులుగా టీటీడీ అఖండ పారాయణం నిర్వహిస్తుంది. శ్రీవారి ఆలయం ముందు ఉన్న నాదనీరాజన మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భగవద్గీత, సుందరకాండ పారాయణం, వశిష్ట విరాట పర్వంలోని ముఖ్యమైన వాటిని మంత్రోశ్చరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ  కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం ఆరు నెలలుగా అఖండ పారాయణం నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈరోజు  ఆర‌వ‌ అఖండ పారాయణం 20 నుంచి 24 విభాగాల్లో 128 శ్లోకాలు అఖండ పారాయణం చేశార‌ని తెలిపారు. ప్రపంచం ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని  పేర్కొన్నారు. 300మంది  వేద పారయణ దారులు ఈకార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. (శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement