టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. జనం.. వైఎస్సార్సీపీ పక్షం
ఎన్నిక ఏదైనా పోటీ ఏకపక్షమే.. ఘన విజయం వైఎస్సార్సీపీదే.. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ‘విషం’ రామోజీరావు రాతల్లోనే!
అన్నీ చంద్రబాబునాయుడి హయాంలో ఉన్న డిస్టిలరీలే. అత్యధికం ఆయన స్వయంగా అనుమతిచ్చినవే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక్కటంటే ఒక్కటీ రాలేదు!
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. యశ్వంత్ నామినేషన్ దాఖలుకు కేటీఆర్
విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. శ్రీకాకుళంలో అమ్మ ఒడి
జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్!
మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. జీ7 సదస్సు వేళ.. నామరూపాల్లేకుండా నగరాలు, పుతిన్ను హేళన చేస్తూ..
జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలనుసారం.. కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్కు ఆధిత్య థాక్రే వార్నింగ్
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే సర్కార్పై తిరుగుబాటు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్..
సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా!
ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్పోర్ట్ను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి