టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Morning Headlines 21th June 2022 - Sakshi

1. Andhra Pradesh : మిషన్‌ ‘క్లీన్‌’


రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఇళ్లపై కుళ్లు రాతలు!


30.76 లక్షల మంది సొంతింటి కలను నిజం చేయటం కోసం భారీ లే ఔట్లు వేస్తుండటంతో ఏకంగా ఊళ్లే పుట్టుకొస్తున్న చరిత్ర దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మైసూర్‌ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు


ప్రపంచానికి భారత్‌ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్‌ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మంత్రి సబిత హామీతో ఆగిన ఆందోళన


బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్‌ 


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్‌ పర్సన్‌ మలవెల్లి మధుసూదన్‌ను ఏ1 గా చూపించారు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి


‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు.  యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఈటలకు ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు?


బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు, సీనియర్‌ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్‌కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ప్రపంచంలోనే అత్యంత భారీ చేప గుర్తింపు! 


ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9'ట్విటర్‌కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి'


ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంపై రాహుల్‌ తెవాటియా పెదవి విరిచిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్‌ యూ సాన్‌' అంటూ సూసైడ్‌ నోట్‌


సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top