విజయవాడ దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు | Establishment of Vijayawada Durga Temple Trust Board | Sakshi
Sakshi News home page

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు

Feb 7 2023 9:48 AM | Updated on Feb 7 2023 10:46 AM

Establishment of Vijayawada Durga Temple Trust Board - Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ట్రస్ట్‌ బోర్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.అయితే ఎక్స్‌ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement