Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Devotees Rush Increases at Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Aug 2 2025 8:12 AM | Updated on Aug 2 2025 11:40 AM

Devotees Rush Increases at Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం    ​ అర్ధరాత్రి వరకు 70,353  మంది స్వామిని దర్శించుకున్నారు.  25,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.  3.65     కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు  8  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement