Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Devotees Rush Increases at Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Jun 3 2025 10:40 AM | Updated on Jun 3 2025 10:44 AM

Devotees Rush Increases at Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 84,418   మంది స్వామిని దర్శించుకున్నారు. 34,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.89   కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు  18  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement