అసాధారణ స్థాయిలో అమరరాజా కాలుష్యం | Amara Raja Batteries pollution on an extraordinary level | Sakshi
Sakshi News home page

అసాధారణ స్థాయిలో అమరరాజా కాలుష్యం

Aug 5 2021 4:49 AM | Updated on Aug 5 2021 7:33 AM

Amara Raja Batteries pollution on an extraordinary level - Sakshi

సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్‌ తిరుపతి, చిత్తూరు యూనిట్ల పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

ఆ యూనిట్లు, వాటి పరిసరాల్లో సేకరించిన శాంపిల్స్‌ను పీసీబీ లేబొరేటరీ, హైదరాబాద్‌లోని ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)లలో విశ్లేషించగా ఈ విషయాలు బయటపడినట్టు తెలిపారు. అక్కడ వాడిన నీటిని ట్రీట్‌ చేయకుండా బయటకు వదలడంతో ఆ నీటిని వాడిన పరిసరాల్లోని మొక్కలు, మనుషులు, జంతువుల్లోకి లెడ్‌ ప్రవేశించే పరిస్థితి నెలకొందన్నారు. డబ్లు్యహెచ్‌వో గుర్తించిన 10 అత్యధిక ప్రమాదకరమైన మెటల్స్‌లో లెడ్‌ ఒకటని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement