అధికారం శాశ్వతం కాదు | - | Sakshi
Sakshi News home page

అధికారం శాశ్వతం కాదు

Nov 17 2025 8:20 AM | Updated on Nov 17 2025 9:00 AM

హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయం. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. అధికారం శాశ్వతం కాదని అందరూ గుర్తు పెట్టుకోవాలి.

– తలారి రంగయ్య,

వైఎస్సార్‌ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త

దాడి గర్హనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement