అధ్వానంగా డీఆర్‌ డిపో భవనం | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా డీఆర్‌ డిపో భవనం

Oct 17 2025 6:04 AM | Updated on Oct 17 2025 6:04 AM

అధ్వానంగా డీఆర్‌ డిపో భవనం

అధ్వానంగా డీఆర్‌ డిపో భవనం

పాడేరు రూరల్‌: మండలంలో చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ఉన్న డీఆర్‌ డిపో భవనం అధ్వానంగా మారింది. భవనం ప్రాంగణం పిచ్చిమొక్కలు, తుప్పలతో నిండి ఉంది. విషసర్పాలు, కీటకాలతో ప్రమాదభరితంగా మారిందని స్థానికులు చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ పొందేందుకు కార్డుదారులు నానా అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement