జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు

Oct 16 2025 5:35 AM | Updated on Oct 16 2025 5:35 AM

జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు

జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

చింతూరు: జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని, దీనివల్ల ఎన్నోరకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై బుధవారం స్థానిక ఏకలవ్య విద్యార్థుల ప్రదర్శనను ఆయనతోపాటు పీవో శుభం నొఖ్వాల్‌ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూనిత్యావసర సరకుల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గినా ఇంకా అదనపు ధరలకు సరకులు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement