పెన్షన్‌ దరఖాస్తుల విచారణ ప్రక్రియ షురూ | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ దరఖాస్తుల విచారణ ప్రక్రియ షురూ

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

కై లాస్‌నగర్‌: అర్హులైన నిరుపేదలకు చేయూత కింద అందజేయనున్న పెన్షన్ల కోసం రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 15,466దరఖాస్తులు అందాయి. ఇందులో అ ర్హులైన వారి గుర్తింపు కోసం ప్రభుత్వం విచా రణకు ఆదేశించింది. ఈ బాధ్యతలను గెజిటెడ్‌ అధికారులకు అప్పగించింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో విచారణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. సంబంధితాధికారులు దరఖాస్తుదారు ల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. దరఖాస్తు చేసిన సమయంలో ఏమైన డాక్యుమెంట్స్‌ జతచేయని పక్షంలో దరఖాస్తుదారుల నుంచి వాటిని స్వీకరిస్తున్నారు. వాటిని ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement