13న చించుఘాట్‌కు డీజీపీ రాక | - | Sakshi
Sakshi News home page

13న చించుఘాట్‌కు డీజీపీ రాక

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

ఆదిలాబాద్‌రూరల్‌: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆదివాసీ, గిరిజన యువత కోసం పో లీస్‌శాఖ తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని చించుఘాట్‌లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తులు ఓ గదిని సమకూర్చగా మిగతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13న డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందు కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎస్పీ అఖిల్‌ మ హాజన్‌ గ్రా మాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. అదే రోజున జిల్లాలోని సార్‌మేడిలు, గ్రామపటేళ్లు, మహా జన్‌లతో డీజీపీ సమావేశం కానున్నట్లు పలు వురు ఆదివాసీ నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement