మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు

Feb 7 2026 9:49 AM | Updated on Feb 7 2026 9:49 AM

మహిళల భద్రతకు  ప్రత్యేక చర్యలు

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు

కైలాస్‌నగర్‌(బేల): జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బేల పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, వాహనాలను పరిశీలించారు. కేసు ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బంది కోసం నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలా పాలు పూర్తిగా రూపుమాపాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ శ్రావణ్‌, బేల ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement