సమస్యలు పరిష్కరించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Aug 30 2025 7:31 AM | Updated on Aug 30 2025 7:31 AM

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కై లాస్‌నగర్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవా రం ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూ నైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఆధార్‌ బెస్డ్‌ అటెండెన్స్‌ రద్దు చేయాలని, కనీస వేతనం చెల్లించాలని డి మాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవికి అందజేశారు. ఇందులో సంఘ బాధ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement