-
ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్ ప్రేమయాణం..
‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సయి మంజ్రేకర్ ఆ వెంటనే తెలుగులో వరస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ గని మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గనితో పాటు అడవి శేష్ మేజర్లో కూడా సయి హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భామ ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్ తొలి చిత్రంతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్తో ‘దబాంగ్ 3’ నటించే చాన్స్ కొట్టేసిన సయీ.. బాలీవుడ్కు చెందిన బడా నిర్మాత కొడుకుతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరద్దరు జంటగా ముంబైలో పలుమార్లు లంచ్, డిన్నర్ డేట్స్కు వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. రీసెంట్గా బుధవారం సాయంత్రం కూడా వీరిద్దరూ ఓ రెస్టారెంట్కు వెళ్లి మీడియా కంట పడ్డారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. చదవండి: చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో చట్టాపట్టాలేసుకు తిరగడంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మరి వీరి ప్రేమ వ్యవహరం పెళ్లి పీటల వరకు వెళుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే సుభాన్ త్వరలోనే డైరెక్టర్గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
లారీ, బైక్ ఢీ : ఇద్దరికి తీవ్రగాయూలు
నేలకొండపల్లి : బైక్ను లారీ ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా లారీ పల్టీ కొట్టింది. ప్రత్యక్ష సాక్షి కథనం... ఏపీ, గుంటూరు జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన షేక్ సుభాన్, కృష్ణ జిల్లాలోని పెనుగ్రంచిపోలుకు చెందిన షేక్ జానీపాషా బైక్ పై గురువార ం ఖమ్మం బయలుదేరారు. మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు దాటుతుండుగా ఖమ్మం నుంచి కోదాడ వస్తున్న బొగ్గు లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుభాన్, జానీ పాషాలు కిందపడి పోయారు.ఈ క్రమంలో లారీ పల్టీ కొట్టి పొలాలలో పడి పోయింది. బైక్ మాత్రం నుజ్జునుజ్జరుుంది. దీంతో బైక్పై ఉన్న సుభాన్, జానీ పాషా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా అరగంట వరకు 108 సంఘటన స్థలానికి రాలేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ శంకర్రావు సంఘటన స్థలానిన సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.దేవేందర్రావు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
Advertisement