
విదేశాల్లో సెటిల్ అవుదామని ఒకరు, ఉన్నత విద్య కోసం ఒకరు, అయినవాళ్లను చూసేందుకు వెళ్తూ ఒకరు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆ గాథలన్నీ విహంగ విస్ఫోటనంలో కాలి బూడిదైపోయాయి.

అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది.

ప్రమాద సమయంలో విమానంలో 242 ఉండగా.. ఒక్కే ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో మెడికోల హాస్టల్పై విమానం కూలి మరో 24 మంది మరణించారు. తమ వాళ్ల బతుకులు బుగ్గిపాలు కావడంతో అయినవాళ్లు పెడుతున్న కన్నీళ్లు ఇవి.








అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతీక్ జోషి ఫ్యామిలీ.












