
నూతన నటీనటులు బాలు, షిన్నోవా జంటగా బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించిన చిత్రం ‘ఒక బృందావనం’. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, కళ్యాణి రాజు, మహేంద్ర ముఖ్య పాత్రలు పోషించారు.








