నేటి వార్తా విశేషాలు | to day news updates | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Oct 19 2015 8:35 AM | Updated on Sep 3 2017 11:12 AM

శ్రీశైలంలో ఏడో రోజుకు చేరిన దేవీ శరన్నవరాత్రులు.. మహాగౌరి అలంకరణలో దర్శనమివ్వనున్న భ్రమరాంబదేవీ ఆరో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు.. ఉదయం తొమ్మిది గంటలకు హన్మంత వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

  • శ్రీశైలంలో ఏడో రోజుకు చేరిన దేవీ శరన్నవరాత్రులు.. మహాగౌరి అలంకరణలో దర్శనమివ్వనున్న భ్రమరాంబదేవీ
  • ఆరో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు.. ఉదయం తొమ్మిది గంటలకు హన్మంత వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
  • ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వచ్చిన భక్తులు.. సరస్వతీ దేవీగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్మమ్మ
  • నేడు ఇంద్రకీలాద్రిపై అన్ని క్యూలలో అమ్మవారికి ఉచిత దర్శనం
  • నేడు అమరావతి శంకుస్థాపన విధుల్లో భాగంగా 100మంది ఎస్పీజీ అధికారుల రాక
  • నిఘా నీడలో ఉద్ధండ్రాయుని పాలెం.. విధుల్లో 9 వేలమంది పోలీసులు
  • అమరావతి శంకుస్థాపనకు నేడు తెలంగాణ పది జిల్లాల నుంచి మట్టి-నీరును పంపించనున్న సర్కార్
  • నేడు హైదరాబాద్కు రానున్న దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్.. తెలంగాణలో నేడు, రేపు పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement