ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం | mother with three children attempt suicide in kurnool district | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం

Nov 27 2016 2:36 PM | Updated on Sep 4 2017 9:17 PM

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పగిడాల: కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జిల్లాలోని పగిడాల మండలం రాచకొండలో ఆదివారం వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన ఓ మహిళ తను ముగ్గురు పిల్లలతో పాటు పురుగుల మందు కలిపిన ఆహారం తిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. నలగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement