మహిళపై అత్యాచారం, హత్య | women raped, murdered in karimnagr district | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం, హత్య

Dec 6 2015 6:19 PM | Updated on Jul 30 2018 8:29 PM

కాటారం మండలం చింతకానిలో దారుణం చోటుచేసుకుంది.

కాటారం(కరీంనగర్ జిల్లా): కాటారం మండలం చింతకానిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోశయ్య(50) సొంత వదినపైనే తాగిన మైకంలో శనివారం అర్ధరాత్రి అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చాడు. మృతురాలికి భర్త లేడు. నిందితుడు పోశయ్యను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement