'ఆంధ్రా ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు'


తాత్కాలిక ప్రాతిపదిక అయినా ఆంధ్రాప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు తాము ఒప్పుకునేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు స్పష్టం చేశారు.


ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తామని నరేందర్ రావు అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top