సెల్ టవర్ వద్దంటూ ఆందోళన | Villagers protest against cell tower | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ వద్దంటూ ఆందోళన

Jul 17 2015 2:10 PM | Updated on Sep 3 2017 5:41 AM

తమ గ్రామంలో సెల్‌టవర్ ఏర్పాటు చేయవద్దంటూ శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

ముథోల్(ఆదిలాబాద్): తమ గ్రామంలో సెల్‌టవర్ ఏర్పాటు చేయవద్దంటూ శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలోని బస్టాప్ వద్ద ఓ సెల్ కంపెనీ ఆధ్వర్యంలో టవర్ ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. టవర్ కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటుందంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement