విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి | The young man died of electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Sep 22 2015 8:51 AM | Updated on Sep 5 2018 2:26 PM

పొలంలో పనిచేస్తూ.. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు.

పొలంలో పనిచేస్తూ.. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని తూర్పుతండాలో దనావత్ రవి (20) మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement