'టీడీపీ పని అయిపోయింది' | Sakshi
Sakshi News home page

'టీడీపీ పని అయిపోయింది'

Published Tue, Dec 8 2015 4:05 PM

'టీడీపీ పని అయిపోయింది' - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీహెచ్ తెలిపారు.

Advertisement
Advertisement