'టీడీపీ పని అయిపోయింది' | tdp finished in telangana says v hanumatha rao | Sakshi
Sakshi News home page

'టీడీపీ పని అయిపోయింది'

Dec 8 2015 4:05 PM | Updated on Aug 14 2018 5:56 PM

'టీడీపీ పని అయిపోయింది' - Sakshi

'టీడీపీ పని అయిపోయింది'

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీహెచ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement