రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో కొందరికి పోస్టింగ్లు ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించారు.