వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా వద్దని, 12 గంటలు చాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా
నిరంతర సరఫరా తో పంపుసెట్లు ఏకధాటిగా నడిచి బావు ల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, తద్వారా మోటార్లు కాలి పోతున్నా యని ఆవేదన చెందారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు విఘాతం కలిగిస్తోం దని చెప్పారు. 12 గంటల పాటు విడతల వారీగా అందిస్తే సరిపోతుందని విన్నవించారు. అనంతరం సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు.