మునుగోడు ఎమ్మెల్యేకు అస్వస్థత | MLA munugodu sickness | Sakshi
Sakshi News home page

మునుగోడు ఎమ్మెల్యేకు అస్వస్థత

Feb 5 2015 4:24 AM | Updated on Sep 2 2017 8:47 PM

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు.

చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement