స్వపరిపాలనలో పునాది పడిన రోజు : కేటీఆర్‌  | KTR Flag Hoisting At Telangana Bhavan | Sakshi
Sakshi News home page

స్వపరిపాలనలో పునాది పడిన రోజు: కేటీఆర్‌ 

Jun 3 2019 4:49 AM | Updated on Jun 3 2019 4:49 AM

KTR Flag Hoisting At Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంసం దర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి, జయశంకర్‌ విగ్రహాలకు పూ లతో నివాళులర్పించారు. ‘60 ఏళ్ల తెలం గాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు, స్వపరిపాలనలో బంగారుతెలంగాణకు పునాది పడిన రోజు జూన్‌ 2. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement