ప్రణబ్, మోడీలకు కేసీఆర్ ఆహ్వానం | KCR inviting Pranab Mukherjee, Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రణబ్, మోడీలకు కేసీఆర్ ఆహ్వానం

Sep 5 2014 6:04 PM | Updated on Aug 15 2018 9:22 PM

హైదరాబాద్ లో జరుగనున్న మేయర్ల సదస్సుకు హాజరుకావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలకు

హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగనున్న మేయర్ల సదస్సుకు హాజరుకావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అహ్వానించనున్నారు. 
 
అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో మెట్రోపాలిటన్‌ నగరాల మేయర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సులో ప్రధాని, రాష్ట్రపతిలను అతిధులుగా ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేపట్టింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement