నిలిచిన గూడ్స్: ఎక్స్ప్రెస్ రైళ్లకు అంతరాయం | Goods train stranded, hits rail traffic at Nalgonda district | Sakshi
Sakshi News home page

నిలిచిన గూడ్స్: ఎక్స్ప్రెస్ రైళ్లకు అంతరాయం

Mar 15 2014 9:00 AM | Updated on Aug 29 2018 4:16 PM

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే క్రాసింగ్ సమీపంలో శనివారం ఉదయం సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు నిలిచిపోయింది.

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే క్రాసింగ్ సమీపంలో శనివారం ఉదయం సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు నిలిచిపోయింది. దాంతో హైదరాబాద్ - కాజీపేట మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఇంటర్ సిటీ, ఏపీ ఎక్స్ప్రెస్లు భువనగిరి రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి.

 

దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడ్స్ రైల్లో సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement